Note :శ్రీ మందేశ్వర స్వామివారి ఆలయంలో స్వయంగారాలేని భక్తులు చెల్లించు రుసుము ద్వారా ఆలయ అర్చకులచే జరుగు
పరోక్ష తైలాభిషేకములు
భక్తుల సౌకర్యార్థం ప్రతి శనివారం ఉదయం 12.00 గంటలకు (శనిత్రయోదసి రోజు మాత్రం పూజ జరుగు సమయం మార్చబడును)
శ్రీ స్వామివారి youtube ఛానెల్
https://youtube.com/c/SriMandeswaraMandapalli
ద్వారా ప్రత్యక్షప్రసారం గా జరిపించబడును
కావున భక్తులు ఈ ఛానెల్ ని subscribe చేసుకుని తమ తరుపున జరుగుపరోక్ష తైలాభిషేకం కనులారా వీక్షించి శ్రీ స్వామివారి అనుగ్రహానికి పాత్రులు కాగలరని తెలియచేయడమైనది.🙏 :
Pournami
Amavasya
క్రింద పేర్కోన్న తేదీలు శనిత్రయోదశి మహాపర్వదినములు అయి వున్నవి.అందువల్ల సదరు శనిత్రయోదశి పర్వదినములలో మందపల్లి గ్రామంలో వేంచేసియున్న శ్రీ మందేశ్వర (శనేశ్వర) స్వామివారికి శని దోష పరిహారార్దము తైలాభిషేకములు చేసుకొనినచో శని వలన కలుగు సమస్త దొషములు నివారించబడునని స్కంధపురాణములో చెప్పబడినది. కావున భక్తులు "శని" వలన కలుగు సమస్త దొషములు నివారణ నిమిత్తం తైలాభిషేకములు చేయించుకొని ఆయురారోగ్య ఐశ్వర్యములతో వర్ధిల్లగలందులకు కోరుచున్నాము.
Sri Mandeswara (Saneswara) Swamy Devasthanam is proudly launching "ONLINE" service from 27-Oct-2013. Devotees can pay pooja tickets through Debit/Credit cards